Browsing Category
Telangana
క్యాతన్ పల్లి రైల్వే గేటు వారం రోజులు బంద్
ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ అక్టోబర్ 29:
మందమర్రి మండలంలోని క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని గల క్యాతన్ పల్లి…
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం హజీపూర్ మండల రిపోర్టర్ అక్టోబర్ 29 మంచిర్యాల నియోజకవర్గం హజీపూర్ మండల గుడిపేట్ గ్రామానికి చెందిన ఎం.శ్రావ్య కి…
ఖచ్చితత్వంతో పశుగణన నమోదు చేపట్టాలి. పశు గణనకు ప్రజలు సహకరించాలి::…
ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా అక్టోబర్ 29 :
జిల్లాలో అత్యంత ఖచ్చితత్వంతో పశు గణాంకాల నమోదు చేపట్టాలని జిల్లా కలెక్టర్…
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ పై అవగాహన: జిల్లా కలెక్టర్ దివాకర…
ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా అక్టోబర్ 29 :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక సర్వే ప్రక్రియలో…
పెద్దపల్లి పార్లమెంట్ టీడీపీ కన్వీనర్ గా సంజయ్ కుమార్
ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ అక్టోబర్ 29 :
పెద్దపల్లి పార్లమెంట్ తెలుగు దేశం కన్వీనర్ గా బి. సంజయ్ కుమార్ ను…
క్యూబాపై అమెరికన్ సామ్రాజ్యవాద నిరంకుశ,నిర్బంధాన్ని ఖండిద్దాం.
క్యూబా ప్రజలకు అండగా నిలబడదాం
సీఐటీయు ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన ప్రదర్శన
దుంపల రంజిత్ కుమార్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి…
మెదక్ ను మూఢ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు.
మెదక్ ప్రజాబలం ప్రతినిధి: గత తెరాస ప్రభుత్వం మెదక్ ను మూఢ చేస్తా మని మాట ఇచ్చి మాట తప్పింది, కానీ మా ప్రభుత్వం మా ఎమ్మెల్యే డా॥…
ఐ అండ్ పీఆర్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్.హరీశ్
ప్రజాబలం ప్రతినిధి బ్యూరో ఛీఫ్:తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఎస్ హరీష్ బాధ్యతలు స్వీకరించారు.…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన
చెస్ గ్రాండ్ మాస్టర్ పెంటాల హరికృష్ణ
జూబ్లీహీల్స్ ప్రజాబలం ప్రతినిధి: భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ పెంటాల హరికృష్ణ…
పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
సిరిసిల్ల ప్రజాబలం ప్రతినిధి:సిరిసిల్ల పట్టణంలో ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ…
మంచిర్యాల జిల్లాలో పులి సంచారం
ప్రజాబలం హజీపూర్ మండల రిపోర్టర్ అక్టోబర్ 29 : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో పులి సంచారం కలవరం కలిగిస్తోంది.హాజీపూర్…
అనారోగ్యంతో మరణించిన కుటుంబ పరామర్శించిన ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ…
ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ అక్టోబర్ 29 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట్ గ్రామం కు చెందిన బూతగడ్డ…
మంచిర్యాల ఆర్డీవోగా శ్రీనివాస్ రావు బాధ్యతలు స్వీకరణ
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : మంచిర్యాల నూతన ఆర్డీవో గూడూరి శ్రీనివాస్ రావు మంగళవారం బాధ్యతలు…
చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు మరణిచిన కుటుంబానికి ఆర్థిక సహాయం
ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ అక్టోబర్ 29 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన…
సీఎం చెప్పిన విధంగా ప్రభుత్వానికి ఇన్కమ్ పేంచే విధంగా పని చేస్తారా
రాజకీయ నాయకులకు అధికారులకు లాభాలు వచ్చే విధంగా పని చేస్తారా
బి.సతీష్గౌడ్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:జిహెచ్ఎంసీ సర్కిల్…
శ్రీ పద్మాల్ పూరీ కాకో అమ్మవారి దర్బార్ ఉత్సవాల పాల్గొన్న మంచిర్యాల బీజేపీ…
ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ అక్టోబర్ 28 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం గుడిరేవు గ్రామంలో జరుగుతున్న శ్రీ…
తూప్రాన్ నూతన మున్సిపల్ కమిషనర్ గా గణేష్ రెడ్డి
ప్రజాబలం-తూప్రాన్ న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ నూతన మున్సిపల్ కమిషనర్ గా పి.గణేష్ రెడ్డి నియామకమయ్యారు. కరీంనగర్…
ట్రైనీ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పర్యటన పూర్తి.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసిన ట్రైనీ అధికారులు
ప్రజాబలం-తూప్రాన్ న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో గత…
బాణసంచా దుకాణదారులు నిబంధనలు పాటించాలి.
తూప్రాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగా కృష్ణ
మెదక్ తూప్రాన్ అక్టోబర్ 28 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్…
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే…
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి వర్యులు…