Browsing Category
Telangana
ఫీల్డ్ అసిస్టెంట్లకు పేస్కేల్ అమలు చేయాలి జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్
జగిత్యాల, మార్చి 21: సెర్ఫ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పే స్కేల్ విధానాన్ని ఉపాధి హామిలోని ఫీల్డ్…
లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు ఉగాది వేడుకలు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 21 : లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో కళాశాలలో…
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే అయుష్మాన్ భారత్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 21 : పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే అయుష్మాన్ భారత్ అని బిజెపి…
చేతల టిడిపిని చేరదీయండి కోతల బీఆర్ఎస్ ను పారదోలండి
ఇంటింటికి టిడిపిలో జిల్లా అధ్యక్షులు మహంకాళి రాజన్న
జగిత్యాల, మార్చి 21: నేటి తెలంగాణా అభివృద్ధికి ఆనాటి టిడిపి…
ఉగాది పండగ విశిష్టత
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఈ పండగ జరుపుకోని తెలుగు వారు ఉండరు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన…
ధ్యానాంజనేయ స్వామి ఆలయ భూమి స్వాధీనం
ప్రజాబలం: కర్మన్ ఘాట్ కర్మన్హాట్ శ్రీ ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి కబ్జాలో ఉన్న భూమిని సోమవారంరెవెన్యూ…
బిజెపి నాయకుడు బత్తుల శేఖర్ పై అక్రమ కేసు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 20 : దండేపల్లి మండలం రెబ్బనపల్లి ఎంపిటిసి భర్త బత్తుల శేఖర్ పై అక్రమ కేసు పెట్టారని…
బిజెపి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం లో నిరసన దీక్ష
....రాజేశ్వర్ రావు దేశ్ పాండే
సంగారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జ్
సంగారెడ్డి మార్చి:20(ప్రజ బలం ప్రతినిది):
*భారతీయ జనతా…
నిర్మల్ జిల్లా కేంద్రంలో పిచ్చికుక్కల దాడి ముగ్గురికి గాయాలు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ పట్టణంలోని గాజులపేట, గంజ్ బక్షీ,బైల్ బజార్ ప్రాంతాలలో రోజువారీగా…
అక్రమ గంజాయి రవాణా చేసే ముఠా అరెస్ట్
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 20:
సోమవారం తెల్లవారుజామున రెండు గంజాయి రవాణా చేయడంతో పాటు విక్రయాలు చేస్తున్న గంజాయి…
మార్చి 26న జరిగే జైభారత్ సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర సదస్సును జయప్రదం…
....జైభారత్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్మయ్య
సంగారెడ్డి మార్చి:20(ప్రజ బలం ప్రతినిది):
ఎస్సీ, ఎస్టీ, బీసీల జరుగుతున్న అన్ని…
నేరస్తులకు శిక్షలు పడుటకు కోర్ట్ డ్యూటీ పోలీస్ అధికారులు కృషి చేయాలి
కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని,
జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్…
తూప్రాన్ పాత కూరగాయల మార్కెట్లో ఎక్కడ చెత్త అక్కడే.
అభివృద్ధిలో దూసుకుపోతున్న తూప్రాన్ మునిసిపాలిటీ ఇదేనా
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్…
పీడిఎం చంద్రమౌళి, ప్రుద్వీల అక్రమ అరెస్టు దుర్మార్గం
- ఎలాంటి హాని తలపెట్టకుండా బేషరతుగా వదిలివేయాలి
- ప్రశ్నించే ఉద్యమకారులను అణిచివేసే కుట్రలో భాగమే అక్రమ అరెస్టులు
- జవహర్ నగర్…
జహంగీర్ పీర్ బాబా దర్గాలో ఆదివారం రోజున ప్రత్యేక ప్రార్థనలు
రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియజకవర్గ ముద్దు బిడ్డ ప్రియతమ నేత హాట్రిక్ శాషన సభ్యుడు ప్రకాష్ గౌడ్ సహచర అనుచర బృంద సహాకారాలతో…
ప్రభుత్వ పాఠశాలలో పనులను వేగవంతం చేయాలి: వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 20:
మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనులు…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో జాజుల శ్రీనివాస్ గౌడ్ బేటి
హైదరాబాద్ మార్చ్ 20 ()బిసి జనగణన పై జాతీయ స్తాయిలో ఆఖిలపక్ష సమావేశం పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు జాజుల శ్రీనివాస్…
ప్రజాస్వామ్య పరిరక్షణ – ప్రజా సమస్యల పరిష్కారం
ఏప్రిల్ 14 నుంచి గ్రామ గ్రామాన జన చైతన్య యాత్రలు
28 నుంచి సన్నాహాక సమావేశాలు
వివరాలను వెల్లడించిన పోటు ప్రసాద్
ఖమ్మం…
ప్రజల అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం
ఖమ్మం ప్రతినిధి మార్చి 20 (ప్రజాబలం) ఖమ్మం ప్రజల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్…
ప్రతి జబ్బుకు ఒక కారణం ఉంటుంది, దానిని మందులతో తగ్గిస్తామంటే సరిపోదు…
హైదరాబాద్, మార్చి19 :
ప్రతి జబ్బుకు ఒక కారణం ఉంటుంది, దానిని మందులతో తగ్గిస్తామంటే సరిపోదని నిమ్స్
కార్డియోథోరాసిక్ విభాగం మాజీ…